viswatelangana.com
Date of Publish : 20 October 2024, 12:14 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
జగిత్యాల నుంచి ముంబైకి రైలు

జగిత్యాల జిల్లా లింగంపేటలోని రైల్వే స్టేషన్ నుంచి ముంబై దాదర్ వరకు ప్రతి బుధవారం సాయంత్రం 05:40 నిమిషాలకు రైలును తిరిగి పునః ప్రారంభించారు. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1:25 గంటలకు దాదర్ చేరుకోనుంది. కాగా ఇదే రైలు తిరిగి గురువారం ముంబై (దాదర్) నుంచి మధ్యాహ్నం 3:25 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 11 గంటల వరకు జగిత్యాలకు రానుంది.

Change News Type