viswatelangana.com
Date of Publish : 13 March 2024, 2:07 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్బంగా ప్రభుత్వ హాస్పిటల్ లో పండ్లు , బ్రేడ్ ప్యాకెట్స్ పంపిణీ

భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క జన్మదిన సందర్బంగా రాయికల్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రాయికల్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు మరియు గర్భిణిలకు పండ్లు , బ్రేడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది . ఈ సందర్బంగా తురగ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రజలకు సేవలు చేస్తూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో రాయికల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ బర్కం మల్లేష్, సుతారి తిరుపతి, సాయి కిరణ్ వెంకటేష్ , సూర్యం, అమిత్, తేజ, వంశీ, రవితేజ, రాజేష్, రాంప్రసాద్ , నవీన్ మరియు యూత్ నాయకులు పాల్గొన్నారు..

Change News Type