కోరుట్ల
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

viswatelangana.com
January 20th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలో చిపెల్లి గంగమ్మ. వృద్ధురాలు 108 సంవత్సరాలు ఇటీవల మృతి చెందడం జరిగింది. కల్లూర్ గ్రామంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారి వెంట స్థానిక మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య, వెంకటేష్, రవీందర్, ఆంజనేయులు, నరసయ్య రసూల్, మహేష్, దశరథం తదితరులు పాల్గొన్నారు.



