viswatelangana.com
Date of Publish : 15 March 2025, 3:07 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
డిజిటల్ టెక్నాలజీ ద్వారా విద్యాబోధన

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూరు గ్రామంలోని ఎంపీ పీఎస్ పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ లో సీ గ్రేడ్ వచ్చిన విద్యార్థులకు అభ్యాసన సామర్ధ్యాలు మెరుగుపరుచుటకు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి డిజిటల్ టెక్నాలజీ ద్వారా విద్యా బోధనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నెక్కొండ రాంరెడ్డి, విద్యాభివృద్ధి కమిటీ చైర్మన్ చిలుక సంజీవ్, ప్రధానోపాధ్యాయులు అక్కినపెల్లి సతీష్, ఉపాధ్యాయులు సాయి కృష్ణ రమేష్ రెడ్డి శృతి పాల్గొన్నారు.

Change News Type