viswatelangana.com
Date of Publish : 03 June 2024, 1:17 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
తాడిచెట్టు పై నుండి పడి గాయలతో ఉన్న గీత కార్మికున్ని పరామర్శ

మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన అంజు గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీద నుంచి పడడంతో ఓం సాయి హాస్పిటల్ లో అడ్మిట్ కావడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి బాగోగులు తెలుసుకున్న జగిత్యాల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు. ఈ సందర్భంగా వారు అంజు గౌడ్ కు మనోధైర్యం కోల్పోవద్దని తొందరగానే కోలుకుంటారని ధైర్యం చెప్పడం జరిగింది. మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారికి తెలియజేయడం జరిగింది.

Change News Type