viswatelangana.com
Date of Publish : 13 June 2025, 12:45 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
తాడి చెట్టు పైనుండి పడి గీతా కార్మికునికి తీవ్ర గాయాలు

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పూడూరు గ్రామంలో గురువారం తాడిచెట్టు పై నుండి పడి తిరుపతికి గౌడ్ అనే గీతా కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యాహ్నం సమయంలో వర్షం పడడంతో తాడిచెట్టు మీద ఉన్న కల్లుగీత కార్మికుడు కిందికి దిగే క్రమంలో మోకు జారిపోయింది. దానితో తిరుపతికి, తీవ్ర గాయాలయ్యాలు కావడంతో వెంటనే స్థానికులు జగిత్యాల ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్థానికులు తెలిపారు

Change News Type