Date of Publish : 03 October 2024, 5:56 amDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
తెప్పల సాయంతో మృతదేహం వెలికి తీసేందుకు ప్రయత్నం
దుంపేట శివారులోని ఎస్సారెస్పి వరద కాలువలో గల్లంతైన నేతుల మల్లేశం మృత దేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు తెప్పల సాయంతో వెతికిస్తున్నట్లు మల్లేశం మంగళవారం రాత్రి చనిపోయినట్లు కథలాపూర్ ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.