Date of Publish : 06 May 2024, 4:46 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
నల్ల బ్యాడ్జీలు దరించి నిరసన వ్యక్తం చేసిన డాక్టర్లు
ఆదివారం జరిగిన కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ లు మరియు సిబ్బంది పై జరిగిన దాడి మరియు హత్యాయత్నం కి నిరసనగా నల్ల బ్యాడ్జీలు దరించి నిరసన తెలియజేసిన రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ లు, స్టాఫ్ నర్సులు మరియు ఇతర సిబ్బంది.