viswatelangana.com
Date of Publish : 03 September 2024, 4:46 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
నిత్య భజన కార్యక్రమము ముగింపు వేడుకలు

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని అల్లిపూర్ గ్రామములో శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాసం 30 రోజులు ప్రతి నిత్యం రాత్రి వేళాలలో భగవాన్ నామ స్మరణ భజన కార్యక్రమము గత 21 సం.ల నుండి కోనసాగితుంది అని, ఈ సంవత్సరము కూడా శ్రావణమాసం మొదటి రోజు నుండి భజన కార్యక్రమము ప్రారంభం అయి చివరి రోజు ఈ రోజుతో ముగిసినది అని లోక కళ్యాణ అర్థమైన ఇట్టి భజన కార్యక్రమము చేపట్టడం జరిగినది అని హనుమాన్ భజన మండలి అధ్యక్షులు అనుమల్ల మల్లేశం అన్నారు. ఈ కార్యక్రమములో హనుమాన్ భజన మండలి సభ్యులు, మాతలు, శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం ట్రస్టు అధ్యక్షులు అలాగే సభ్యులు ఫాల్గొన్నారు.

Change News Type