viswatelangana.com
Date of Publish : 28 April 2024, 2:40 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
నిరుపేద కుటుంబాలకు బియ్యం పంపిణీ

భీమరం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన మారంపెల్లి ఎల్లవ్వ మహమ్మద్ మీరా సాబ్ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా నిరుపేద కుటుంబాలు కావడంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఒక్కొక్క కుటుంబానికి 50 కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో అజయ్, మబ్బుల్, సయ్యద్, అరుణ్, తిరుపతి తదిరులు పాల్గొన్నారు…

Change News Type