viswatelangana.com
Date of Publish : 27 April 2024, 4:18 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
నీటి సమస్య పరిష్కరించండి

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని తొమ్మిదవ మరియు పదవ వార్డులో నీటి సమస్య అధికంగా ఉంది తాగేందుకు నిత్యవసరాలకు నీరు రావడం లేదు అని గతంలో రెండు రోజులకు ఒకసారి నీరు ఇచ్చేవారు ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు నీటి కొరతతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కావున తక్షణమే నీటి సమస్య తీర్చాలని పురపాలక సంఘం కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ కు వార్డు వాసులు వినతిపత్రం సమర్పించారు తక్షణమే సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సుమలత, రాజుబాయ్, పెగర్ల సత్తమ్మ, నాగమ్మ, భుర్ల అనసూయ, చాకలి కమల, రాజక్క, లక్ష్మి , తదితరులు పాల్గొన్నారు.

Change News Type