viswatelangana.com
Date of Publish : 08 March 2024, 1:31 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
నూతన ఆర్ఎంపి కథలాపూర్ మండల అధ్యక్షుడిగా ఏజీబీ మహేందర్..

కథలాపూర్ మండలంలోని శుక్రవారం రోజున ఆర్ఎంపి, పి.ఎం.పి లా సమావేశం నిర్వహించి నూతన అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షులుగా ఏజీబి మహేందర్, ఉపాధ్యక్షుడిగా బత్తిని శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ నియమక కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ కార్యదర్శి విజయ్ గౌడ్ కోశాధికారి సురేష్ సలహాదారులు రాజేంద్రప్రసాద్, వ్యాస మహర్షి, జక్కని గణేష్ , శ్రీనివాసరావు, రామాంజనేయులు, ముగ్ధం పాషా గోవర్ధన్, సురేష్ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

Change News Type