viswatelangana.com
Date of Publish : 02 July 2024, 1:23 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లి పూర్ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న అల్లిపూర్ కిష్టంపేట సింగరావుపేట శ్రీరామ్ నగర్ కురుమపల్లి గ్రామాల విద్యుత్తు మరమ్మత్తు పనులు జరుగుతున్నందున నేడు ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయబడును అని ఏడిఈడి హరీష్ తెలిపారు

Change News Type