Date of Publish : 08 March 2024, 1:24 amDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
రాయికల్ పట్టణ మరియు పరిసర గ్రామాలైన మైతాపూర్ కుమ్మరి పెల్లి లో ఈ రోజున ఉదయం 9:00గంటల నుండి మద్యాహ్నo 12 గంటల వరకు 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ మరమ్మత్తుల దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును అని ఏడిఈ హరీష్ మరియు ఏఈ అర్జున్ తెలిపారు