viswatelangana.com
Date of Publish : 21 October 2024, 4:22 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
నోటు పుస్తకాల పంపిణీ

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలో 34 మంది విద్యార్థులకు 3000 రూపాయల విలువగల నోట్ పుస్తకాలను శ్రీ మహాలక్ష్మి బుక్ సెల్లర్స్ యజమాని బొమ్మ కంటి నవీన్ ఉచితంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. గంగాధర్, డి.సతీష్, విద్యార్థిని విద్యార్థులు మరియు కాలనీ వాసులు పాలుగోన్నారు.

Change News Type