Date of Publish : 17 August 2024, 5:22 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
న్యాయం జరగాలి
కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో ఆర్ఎంపీ, పిఎంపీ మరియు ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో కలకత్తా లో దారుణంగా హత్య కు గురైన మహిళకు న్యాయం జరగాలంటూ ఆమె చావుకు కారణం అయిన వారికి శిక్ష పడాలంటూ కొవ్వొతులతో ర్యాలీ నిర్వహించారు.