viswatelangana.com
Date of Publish : 06 February 2024, 10:34 am Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
పంచాయతీ పాలక వర్గానికి సన్మానం
featured

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామ పంచాయతీ పాలక వర్గం(2019-2024) సభ్యులను వారి పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి గఫుర్ ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ కూన సులోచన, మాజీ వార్డు సభ్యులు లింగారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, కొండా నవీన్, ఫాతిమా, వనజ, కళావతి మరియు పృథ్వీ,మహేందర్ రెడ్డి, పుల్లారెడ్డి, అంగన్వాడీ టీచర్లు, మహిళ సంఘం వీవో లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Change News Type