రాయికల్

విద్యార్థులకు టీషర్ట్ లు అందజేత

viswatelangana.com

December 5th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఉప్పుమడుగు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఆల్లిపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త పొలస శ్రీధర్ 60 టీషర్ట్ లు ఉచితంగా అందించడం జరిగింది. వీరిని పాఠశాల ప్రధానోాధ్యాయులు నర్సయ్య మరియు ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

Related Articles

Back to top button