Date of Publish : 24 April 2025, 3:42 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
పహల్గాం మృతులకు కొవ్వొత్తులతో నివాళులు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలము భూపతిపూర్ గ్రామంలో లో పహల్గాం దాడిలో మృతులకు కొవ్వొత్తులతో నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.