viswatelangana.com
Date of Publish : 01 October 2024, 8:35 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
పాత్రికేయుడు గుడిసె కోటేశ్వర్ ను అభినందించిన కోరుట్ల ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్ లోని బిఆర్ఎస్ భవన్ లో మంగళవారం రోజు ఆర్యవైశ్య మహాసభ కోరుట్ల డివిజన్ పి ఆర్ వో గా నియమకమైన సందర్బంగా పాత్రికేయుడు గుడిసె కోటేశ్వర్ ను కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల సంజయ్ శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్బంగా గుడిసె కోటేశ్వర్ ను కౌన్సిలర్లు, బట్టు సునీల్, సజ్జు, దారిశెట్టి రాజేష్, టిఆర్ఎస్ నాయకులు, పాత్రికేయులు తదితరులు అభినందించారు.

Change News Type