viswatelangana.com
Date of Publish : 25 August 2024, 4:19 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
పురుగుల మందు తాగి చనిపోయిన మతిస్థిమితం లేని వ్యక్తి

కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మారేల్లి భాస్కర్ అనే వ్యక్తి గత పది సంవత్సరాల నుండి మతిస్థిమితం సరిగా లేక ఊర్లో తిరుగుతూ ఉండేవాడు కాగా తేదీ 24/ 8/2024 రోజున దాదాపు ఉదయం 9 గంటల సమయంలో భాస్కర్ ఏదో గుర్తుతెలియని పురుగుల మందు తాగి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తేదీ 24/ 8/2024 రోజున రాత్రి 11 గంటల సమయంలో చికిత్స పొందుతూ చనిపోయినాడు అని మృతుడి మేనమామ బండి బాస నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనదని కథలాపూర్ ఎస్సై తెలిపినారు.

Change News Type