viswatelangana.com
Date of Publish : 27 August 2024, 12:31 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
పూర్వ విద్యార్థి కంప్యూటర్ అందజేత

జగిత్యాల జిల్లా రాయికల్ మండలము మూటపెల్లి గ్రామానికి చెందిన గుండ స్వాతి సాఫ్ట్ వేర్ రంగంలో కొలువు సాధించిన సందర్భంగా తను చదివిన పూర్వ ప్రభుత్వ పాఠశాలకు పదివేల రూపాయలు గల కంప్యూటర్ ను అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థిని నీ అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బెక్కం తిరుపతి, మండజల రమేష్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అలాగే ఉపాధ్యాయులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Change News Type