కోరుట్ల

గౌడ సంఘం అధ్యక్షుడిగా సూదవేని భూమయ్య

viswatelangana.com

September 24th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల మండలం సంగెం గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు గా సూదవేని భుమయ్య ఎన్నికయ్యారు..అదేవిధంగా ఉపాధ్యక్షుడుగా పల్లి ప్రకాష్, డైరెక్టర్ లుగా వి.శ్రీహరి, ఎం.లింగం, ఎస్.జలంధర్, పిపి.లింగం, ఎన్.సత్యనారాయణ, ఎన్.కిషన్, పి.రాములు, ఆర్.గణేష్ లు ఎన్నికయ్యారు.

Related Articles

Back to top button