viswatelangana.com
Date of Publish : 24 August 2024, 5:07 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
పోసానిపేట యువకుడికి 1285వ ర్యాంక్

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పోసానిపేటకు చెందిన బత్తుల అజయ్ కుమార్ అనే యువకుడు నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియాలో 1285 ర్యాం కు సాధించాడు. ఈ సంవత్సరం మెడిసిటీ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఎంఎస్ లేదా ఎండీ చదవడానికి అవకాశం పొందిన అజయ్ కుమార్ ను పలువురు ప్రశంసిస్తున్నారు.

Change News Type