viswatelangana.com
Date of Publish : 12 September 2024, 2:11 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన డీఐఈవో

కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జానియర్ కళాశాల (బాలురు) ను జగిత్యాల జిల్లా ఇంటమ్మీడియట్ విద్యాధికారి డా. కే వెంకటేశ్వర్లు సందర్శించారు. అలాగే గత సంవత్సరం రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాంధించిన విద్యార్థినులను సన్మానించారు. ర్యాంకులు సాందించిన విద్యార్థినిలు అర్ఫియా బేగం – 464, జర అఫ్సీన్ 456, నబిలా ఫాతిమా 452. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గౌసూర్ రెహమాన్, ఎన్ఎస్ ఎస్ పిఓ గంగాప్రసాద్, అధ్యాపకులు ఇమ్రాన్ ఖాన్, నటరాజన్, హబీబ్, ప్రశాంత్, సుబ్రమణ్యం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Change News Type