viswatelangana.com
Date of Publish : 23 May 2024, 1:42 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గెలుపు మొక్కు చెల్లించుకున్న సామ మోహన్ రెడ్డి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలో ప్రభుత్వ విప్, వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గెలుపు మొక్కుని దుంపేట గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా రుద్రంగి గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తీర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, వేములవాడ నియోజకవర్గం ఎన్ ఎస్ యు ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుల సంతోష్, ఎన్నారై తీగల మధు, తీగల నరేష్, తీగల రాజారెడ్డి, తీగల తిరుపతి, తోట శరత్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Change News Type