viswatelangana.com
Date of Publish : 29 January 2025, 3:00 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ఇద్ధం నవీన్ రెడ్డి 27 తన సొంత పొలాన్ని ట్రాక్టర్ క్రేజీ వీల్స్ తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడగా క్రింద బురదలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు.

Change News Type