కథలాపూర్

బీజేవైఎం ఆధ్వర్యంలో ఎస్సైకి వినతిపత్రం అందజేత

viswatelangana.com

June 15th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

కథలాపూర్ మండలకేంద్రంలో గల బీజేవైఎం నాయకులు బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమంగా గోవులను తరలించకుండా మండల సరిహద్దు గ్రామమైన కలికోట శివారులో వెంటనే చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో కథలాపూర్ ఎస్ఐకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల మారుతి, మండల ప్రధాన కార్యదర్శి గండ్ర విజయ్ రావు, బీజేవైఎం జిల్లా నాయకులు కాసోజి ప్రతాప్, బీజేవైఎం నాయకులు అల్గోట్ ప్రమోద్, మల్యాల శ్రీకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button