viswatelangana.com
Date of Publish : 13 May 2024, 12:56 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ప్రశాంతంగా ముగిసిన లోక్ సభ ఎన్నికలు

కథలాపూర్ మండల కేంద్రంలో గల వివిధ గ్రామాలలో ప్రశాంతంగా లోక్ సభ ఎన్నికల ముగిసాయి గ్రామ పంచాయతీ ఆవరణం లేదా ప్రభుత్వ పాఠశాలలో గల పోలింగ్ బూత్ పోలు అయినటువంటి ఓట్లు ప్రతి గ్రామాలలో 70 నుంచి 80 శాతం ఓట్లు పోలింగ్ కావడం జరిగింది పోలింగ్ అయినటువంటి గ్రామాల నుంచి పోలీస్ వారి పగడ్బందీగా ఎలక్షన్ డ్యూటీ సిబ్బంది మరియు వివియం బాక్సుల ను తరలింపు చేశారు

Change News Type