viswatelangana.com
Date of Publish : 13 March 2024, 2:19 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ప్రాథమిక ఉన్నత పాఠశాల పరహరి గోడ నిర్మాణానికి భూమి పూజ

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పెళ్లి గ్రామంలో మూడు లక్షలతో చేపట్టే ప్రాథమిక ఉన్నత పాఠశాల పరహరి గోడ నిర్మాణానికి బుధవారం రోజున గ్రామా పెద్దమనుషులు కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే & విప్ ఆది శ్రీనివాస్ కు గ్రామ నాయకులు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామా పెద్దమనుషులు కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షుడు ముదం శేఖర్ పల నవీన్ బల్గం మహేష్, బర్ల మల్లేష్, ఉయ్యాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులూ పాల్గొనడం జరిగింది

Change News Type