viswatelangana.com
Date of Publish : 29 March 2024, 1:39 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు రాయికల్ పట్టణము మైతాపూర్ రామాజీపేట్ మూటపల్లి కొత్తపేట గ్రామాలలో ప్రారంభించారు అనుసరించి యాసంగి (రబీ) 2023-2024 వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సీఈవో ఎలిగేటి రవికుమార్ అసిస్టెంట్ సీఈవో కటకం జగదీష్ భూమేష్ మహేష్ శంకర్ సురేష్ మహేష్ ప్రశాంత్ శ్రీనివాస్ శంకర్ మరియు రైతులు పాల్గొన్నారు

Change News Type