జగిత్యాల

పోచమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొన్న బోగ శ్రావణి

viswatelangana.com

June 13th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

సారంగాపూర్ మండల్ కొనాపూర్ గ్రామంలో గురువారం ఈరోజు నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ బోనాల కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల్ నియోజకవర్గం ఇంచార్జ్ బోగ శ్రావణి. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మండల బిజెపి ఉపాధ్యక్షురాలు దోసరపు సువర్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దెల గంగరాజాం, కాసనవద హరీష్, కాసనవద శాంతయ్య, మల్లేష్, శేఖర్, ప్రణయ్ మరియు నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షలు కార్యవర్గ సభ్యులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button