viswatelangana.com
Date of Publish : 20 March 2024, 4:14 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
బదిలీపై వచ్చిన నూతన ఎస్సై శ్వేత ను మర్యాద పూర్వకంగా కలిసిన కోరుట్ల నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి

కోరుట్ల పోలీసు స్టేషన్ కి బదిలీపై వచ్చిన నూతన ఎస్సై శ్వేత ను బుదవారం రోజున కోరుట్ల నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమం లో జోగన్ పల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తేలు రాజ్ కుమార్, ఇంద్రాల హరీష్ పాల్గొన్నారు.

Change News Type