Date of Publish : 01 July 2025, 1:10 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
బస్తీ దవఖానాలో జాతీయ వైద్యుల దినోత్సవం
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం లోని బస్తి దవాఖానాలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎండి సాబీర్ మహమ్మద్ కేక్ కట్ చేశారు. అనంతరం రోగులకు కేక్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ వసంత మరియు నవ్య తదితరులు పాల్గొన్నారు.