viswatelangana.com
Date of Publish : 28 June 2025, 3:37 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
బాధిత కుటుంబానికి 10 లక్షల చెక్కు అందజేత

కోరుట్లలో ఇటీవలే గణపతి విగ్రహాల తయారీ దగ్గర విద్యుత్ షాక్ తో ప్రమాదవశాత్తు మరణించిన కోరుట్ల కి చెందిన ఎల్లుట్ల సాయి,అల్వల వినోద్ కుటుంబ సభ్యులకు మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి పది లక్షల రూపాయల విలువగల చెక్కులను అందచేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్, జువ్వాడి నర్సింగరావులు.

Change News Type