viswatelangana.com
Date of Publish : 25 February 2024, 1:11 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
బోలా శంకర స్వామి వారి జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
featured

భీమారం మండలం ఈదుల లింగంపేట గ్రామంలో శ్రీ బోలా శంకర స్వామి వారి జాతర మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ సభ్యులు ఆది శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మేడిపల్లి,భీమారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు మార్గం నర్సారెడ్డి, డిష్ రాజారెడ్డి, పుప్పల కొమురయ్య, ఎడిమల రాజేందర్, శేఖర్ రెడ్డి, నీరేటి మల్లేశం, నేరెళ్ల సత్తయ్య , కటుకూరి మల్లేశం, యాటమ్ నరహరి, తోట నరేష్, తునికి ఆదిరెడ్డి, నడిపి గంగారం, గుగ్గిళ్ళ గంగారం నరసయ్య,బొడ్డు దామోదర్,ఎల్లాల రాఘవరెడ్డి, మిట్టపల్లి రామారెడ్డి, దొంతుల లింగారెడ్డి, మర్రి పెళ్లి శర్మానందం, వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Change News Type