viswatelangana.com
Date of Publish : 02 May 2025, 1:23 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
భగవత్ రామానుజుల స్వామి వారి 1008 తిరునక్షత్రం సందర్భంగా విశేష పూజలు

జగిత్యాల జిల్లా కొడిమ్యాల పట్టణంలో గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భగవత్ రామానుజుల స్వామి వారి 1008 తిరునక్షత్రం జన్మదినం సందర్భంగా రామానుజుల విగ్రహానికి పంచామృత అభిషేకం నిర్వహించి పుష్పాలతో అష్టోత్తర నామాలతో పూజించడం జరిగింది. ఇట్టి పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు నాగరాజు రమేష్ నిర్వహించడం జరిగింది. ఇట్టి పూజా కార్యక్రమం లో భక్తులు పాల్గొన్నారు.

Change News Type