viswatelangana.com
Date of Publish : 17 June 2024, 1:00 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
భీమారం మండల కేంద్రంలోని ఈద్గా లో బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు

సోమవారం భీమారం లో ఈద్గా దగ్గర బక్రీద్ సందర్భంగా భీమారం, కమ్మరిపెట్ ముస్లింలు సోదరులు అందరూ కలిసి ఈద్గా ప్రాంతంలో ప్రత్యేక ప్రార్ధనలు చేయడం చేయడం జరిగింది. ప్రజల అందరూ సుఖ సంతోషాల తో ఉండాలని అల్లా ను కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎండీ రాజబోస్, రఫీ కాజోద్దీన్, ఇస్మాయిల్, మమ్మద్, అమీర్, రాజమమ్మద్, సమియోద్దీన్, షకీర్, పీర్ మమ్మద్, రిజవాన్, తాజ్, చోటమియా, రెండు గ్రామాల ముస్లిమ్ సోదరులు పాల్గొన్నారు.

Change News Type