viswatelangana.com
Date of Publish : 04 February 2025, 6:56 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
మండల పరిషత్ కార్యాలయం కొడిమ్యాల ముసాయిదా

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీడీవో స్వరూప అధ్యక్షతన గ్రామ పంచాయతీల ఎన్నికల కు సంబంధించి ఓటర్ జాబితా అదనపు చేర్పుల తో ముసాయిదా ప్రకటించడమైనది అని. దీనిపై పార్టీల మండల అధ్యక్షులు నాయకులతో ముసాయిదా సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

Change News Type