రాయికల్

మధ్యాహ్న భోజన పథకం పరిశీలన

viswatelangana.com

August 23rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

పౌరసరఫరాల కమిషనర్ ఆదేశాల మేరకు జగిత్యాల నయాబ్ తాహసిల్దార్ వరప్రసాద్, ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, గిర్ధవర్ దేవదాస్ పద్మయ్య, జెడ్పిహెచ్ఎస్ అల్లిపూర్ పాఠశాలను అలాగే ఉప్పమడుగు అయోధ్యలో గల అంగన్వాడి కేంద్రాలను పరిశీలించడం జరిగింది.

Related Articles

Back to top button