viswatelangana.com
Date of Publish : 23 August 2024, 4:04 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
మధ్యాహ్న భోజన పథకం పరిశీలన

పౌరసరఫరాల కమిషనర్ ఆదేశాల మేరకు జగిత్యాల నయాబ్ తాహసిల్దార్ వరప్రసాద్, ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, గిర్ధవర్ దేవదాస్ పద్మయ్య, జెడ్పిహెచ్ఎస్ అల్లిపూర్ పాఠశాలను అలాగే ఉప్పమడుగు అయోధ్యలో గల అంగన్వాడి కేంద్రాలను పరిశీలించడం జరిగింది.

Change News Type