viswatelangana.com
Date of Publish : 23 March 2025, 3:47 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
మళ్లీ నిండుకుండలా నిండిన చెక్ డ్యాములు మైసమ్మ చెరువు మత్తడి పై పైపులు ద్వారా
featured

కొడిమ్యాల మండలలో నిగత ఐదు రోజుల నుండి వాగు కు ఇరువైపుల నున్న పొలాల రైతులు ఆరెపల్లి అప్పారావుపేట పూడూరు రైతులు చందాల రూపంలో డబ్బు జమ చేసుకొని 40 పైపులు కొనుగోలు చేసుకుని కొండాపూర్ మైసమ్మ చెరువు మత్తడి పైనుండి వేసుకోగా ఆదివారం వరకు కొడిమ్యాల పెద్ద వాగు పైన మరియు, పూడూరు వాగుపై నిర్మించిన ఏడు చెక్ డ్యాములు నిండిపొంగిపొర్లుతున్నాయి ఈనీటి మూలంగా దాదాపు 500 ఎకరాలు ఎండిపోనున్నవరి పొలాలకి నీరు అందిరైతులు నష్టపోకుండా కాపాడబడ్డాయి. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నీటి పారుదల శాఖ అధికారులు సహకరించడం జరిగింది రైతులు, రావేప్,విద్యార్థినిలు సంతోషించారు.

Change News Type