viswatelangana.com
Date of Publish : 07 March 2024, 3:33 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ ఉన్నత పాఠశాల లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్రధానోపాధ్యాయురాలు యు వి రమణి, ఉపాధ్యాయురాలు ఉప్పరపెల్లి తిరుమల, వంట కార్మికులు రాజేశ్వరి, లావణ్య, లక్ష్మి లను గురువారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు చిన్నయ్య, గంగాధర్, మహేష్, కార్తిక్, గంగారాజం, శ్రీనివాస్, నర్సయ్య లు పాల్గొన్నారు.

Change News Type