Date of Publish : 27 May 2024, 1:00 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
మామిడి తోట దగ్ధం
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన దమ్ము మోహన్ రెడ్డి మరియు ఆర్మూర్ శేఖర్ కు చెందిన మామిడి తోటలో సుమారు 30 చెట్లు కాలిపోయినవి లక్షల్లో నష్టం వాటిలిందని బాధితులు పేర్కొన్నారు