viswatelangana.com
Date of Publish : 27 May 2024, 1:03 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
మురికి కాలువ లో పసికందు మృత దేహం
featured

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని మినీ స్టేడియం ప్రక్కన గల ప్రధాన మురికి కాలువలో కొట్టుకువచ్చిన పసికందు మృతదేహం. అవాంచిత గర్భాన్ని తొలగించి మురికి కాలువలో పడవేసినట్లు అనుమానిస్తున్న స్థానికులు.

Change News Type