మెట్పల్లి డి.ఎస్.పి ని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో జరుగుతున్న పలు అట్రాసిటీ కేసుల వివరాల గురించి చర్చించి బాధితులకు న్యాయం చేయాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంగడి ఆనంద్ కుమార్, భీమారం మండల తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బంగారు దీపక్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు చిలువేరి వెంకటేష్, నరయ్య, రాజేశం. అంబేద్కర్ యువజన సంఘాల ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.