viswatelangana.com
Date of Publish : 04 October 2024, 4:43 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
మెట్ పల్లి మైనారిటీ ఫంక్షన్ హాల్ నిర్మాణం పూర్తికి నిధులు కేటయించాలని మంత్రి శ్రీధర్ బాబు కు వినతి

జగిత్యాల జిల్లా మెట్ పెళ్లి పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హల్ నిర్మాణంకు అదనపు నిధులు కేటాయించాలని మైనారిటీ నాయకులు 7వ వార్డు ఇంచార్జ్ జాకిర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. పట్టణంలోని గతంలో మా స్వంత స్థలంలో మైనారిటీ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసుకున్నాము. కానీ ప్రస్తుతం ఫంక్షల్ హాల్ నిర్మాణం అసంపూర్తిగా ఉన్నదని, మిగిలిన నిధులు మంజురూ చేసినచో మా మైనారిటీ ఫంక్షన్ హాల్ ని పూర్తిగా నిర్మాణం చేసుకుంటాము అని వినతి అందించమని ఆయన తెలిపారు.

Change News Type