viswatelangana.com
Date of Publish : 03 February 2025, 9:01 am Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
యువకుడి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో సోమవారం రోజున చిర్ర సంతోష్ తండ్రి చంద్రయ్య వయస్సు దాదాపు 20 సంవత్సరాలు అనే యువకుడు ఉదయం దాదాపు 9 గంటల ప్రాంతంలో అతని సొంత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై సందీప్ ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.సంతోష్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

Change News Type