Date of Publish : 03 May 2024, 2:05 amDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
రాయికల్ పట్టణంలో పిచ్చి కుక్కల బీభత్సం
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని కేశవ నగర్ లో పిచ్చి కుక్కల బీభత్సవంలో 12 మంది నీ గాయపరిచాయి వెంటనే మున్సిపల్ సిబ్బంది తగు చర్యలు తీసుకొని వీరికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించడం జరిగింది