కరీంనగర్జగిత్యాల

కొండ గట్టు అంజన్న సన్నిధిలో బండి సంజయ్

viswatelangana.com

February 10th, 2024
కరీంనగర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

కరీంనగర్ జిల్లా ఎంపీ బండి సంజయ్ శనివారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అయన మాట్లాడుతూ నేటి నుండి ప్రజా హిత పాదయాత్ర ప్రారంభించ బోతున్నాం అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలా ల్లో యాత్ర కొనసాగిస్తాం అని వివరించారు. ప్రజల కోసం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంగ్రామ యాత్ర చేశాం అని చెప్పారు.

Related Articles

Back to top button